టీడీపీలో చేరిక | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరిక

Published Mon, May 7 2018 8:35 AM

JAC Leaders Join In TDP Party - Sakshi

నల్లగొండ : పట్టణానికి చెందిన సుమారు 50 మంది జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నల్లగొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ సమక్షంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకుడు ఏరుకొండ హరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ, కభంపాటి రాజు, రాము, జాని, అశోక్, రవీందర్‌యాదవ్, శ్రవణ్, జానయ్య గౌడ్, నరేష్, శ్రీను, హేమంత్‌ , రాష్ట్ర బీపీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ యాదయ్య, మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు ఎండీ రియాజ్‌ అలీ, ఇంతియాజ్‌ అలి, కత్తుల సందీప్‌  తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement