పులకించిన పోరుగడ్డ | Indravelli People Pay tribute to Leaders | Sakshi
Sakshi News home page

పులకించిన పోరుగడ్డ

Apr 21 2018 1:11 AM | Updated on Apr 21 2018 1:11 AM

Indravelli People Pay tribute to Leaders - Sakshi

ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి పోరుగడ్డ పులకరించింది. 37 ఏళ్ల తర్వాత ఆదివాసీలు మొదటిసారిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో అమరులకు నివాళులర్పించారు. 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 లేకుండా స్వేచ్ఛగా అమరుల స్తూపం వద్ద శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. 1981 ఏప్రిల్‌ 20న జల్, జంగల్, జమీన్‌ నినాదంతో పోరాడి అమరులైన ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించడానికి వారి బంధు వులు, ఆదివాసీలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా, పోలీసుల భద్రతతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు ఇంద్రవెల్లిలోని అమరుల స్తూపం వద్దకు చేరుకుని పూజలు చేసి నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement