కరీంనగర్ ఎస్పీకి హెచ్చార్సీ నోటీసులు | HRC Sent notices to Karimnagar SP | Sakshi
Sakshi News home page

కరీంనగర్ ఎస్పీకి హెచ్చార్సీ నోటీసులు

Sep 16 2015 8:31 AM | Updated on Sep 3 2017 9:31 AM

కరీంనగర్ జిల్లా ఎస్పీకి మానవహక్కుల కమిషన్ నోటీ సులు జారీ చేసింది.

కరీంనగర్ జిల్లా ఎస్పీకి మానవహక్కుల కమిషన్ నోటీ సులు జారీ చేసింది. మంథని పట్టణానికి చెందిన మేడగోని కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్చార్సీ ఈ మేరకు మంగళవారం నోటీసులిచ్చింది. మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో తన భర్తకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకుఎస్పీ జోయెల్ జోసెఫ్‌ను వచ్చే నెల 9వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement