స్పీకర్‌కు పోలీసుల గౌరవ వందనం  | Sakshi
Sakshi News home page

స్పీకర్‌కు పోలీసుల గౌరవ వందనం 

Published Mon, Jul 30 2018 10:35 AM

 Great Honor To The Speaker By Khammam Police - Sakshi

ఖమ్మంఅర్బన్‌ : నగరానికి వచ్చిన స్పీకర్‌ మధుసూదనాచారి పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు మర్యాదపూర్వకంగా ఆయనకు గౌరవ వందనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ సీఐ నాగేంద్రాచారి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement