అగ్నిప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తి నష్టం | Fire accident in Lingampet | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తి నష్టం

Nov 28 2015 6:43 PM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.

లింగంపేట (నిజామాబాద్) : ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం రాంపల్లి కోన తండాలో శనివారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement