బండరాయితో మోది హత్య
వేధింపులే కారణం
సుల్తానఖపూర్లో దారుణం
పులఖకలఖ: కన్నకొడుకును కడతేర్చాడు ఓ తండ్రి. కొడుకు పెట్టేబాధలు భరించలేక విధిలేని పరిస్థితిలో బండరాయితో మోది హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని సుల్తానఖపూర్లో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు చోటుచేసుకుంది. ?సఐ సత్యనారాయణ, కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.... గ్రామానికి చెందిన జార్జి స్థానికంగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమారుడు రాజు(23) ఇంటర్ వరకు చదువుకున్నాడు. పనిలేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. రోజూ డబ్బుల కోసం తల్లిదండ్రులతో తరచూ గొడవపడేవాడు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డబ్బులు కావాలంటూ తండ్రి జార్జితో గొడవ పడ్డాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఇంట్లో నుంచి తండ్రిని గెంటేశాడు. దీంతో జార్జి బయటకు వచ్చేశాడు.
కొద్దిసేపటికే రాజు మద్యం మత్తులో కింద పడిపోయాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉన్న తండ్రి జార్జి అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి బండరాయితో రాజు తలపై మోదాడు. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ?సఐ సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకొని కేసు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ రాజారత్నం సోమవారం సుల్తానఖపూర్ను సందర్శించారు. హత్య జరిగిన తీరును తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తుచేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
తండ్రి చేతిలో కొడుకు హతం
Published Tue, Dec 1 2015 12:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
సీఎం సభకు సర్వం సిద్ధం
రాజకీయ లబ్ధి కోసం మోదీ యూ టర్న్
సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు : డీఎస్పీ
తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం
పొలంలో ధాన్యం రాశుల దగ్ధం
మిత్ర పురుగులతో తెల్లదోమ నివారణ
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement