ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య | farmer suicide in nalgonda distirict | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

Sep 15 2015 11:27 AM | Updated on Oct 1 2018 2:36 PM

నల్లగొండ జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

చింతపల్లె: నల్లగొండ జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లె మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని మల్లారెడ్డిపల్లెకి చెందిన కిట్టయ్య(40)కు వ్యవసాయంలోగత ఏడాది నష్టాలు వచ్చాయి. దీనికి తోడు ఈ ఏడాది పంట సరిగా లేకపోవడంతో మనస్థాపానికి గురైన కిట్టయ్య పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement