* సాక్షి కథనంపై స్పందించిన హెచ్ఆర్సీ
* సుమోటోగా కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు పడుతున్న నరకయాతనపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఈఎస్ఐ రోగుల నరకయాతన’పై మానవహక్కుల కమిషన్ స్పందిం చింది. ఈ మేరకు మానవహక్కుల కమిషన్ ఇన్చార్జి చైర్మన్ పెదపేరిరెడ్డి సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు.
రీయింబర్స్మెంట్, మందుల సరఫరాదారుల అక్రమాలపై ఆగస్టు 19లోగా వివరణ ఇవ్వాలని ఈఎస్ఐ డెరైక్టర్, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీచేశారు. కాగా, ఈ వ్యవహారంపై ఈఎస్ఐ డెరైక్టర్ కె.మల్లేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈఎస్ఐ రోగులకు వైద్యబిల్లులు చెల్లించే విధానం మారినందు వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని, జూలై 1 నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో రోగుల వైద్య బిల్లులు ఈఎస్ఐ కార్పొరేషన్ చెల్లించేదని, 2015 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర పరిధిలో ఉండే ఈఎస్ఐ కార్పొరేషన్, రాష్ట్ర పరిధిలో ఉండే డెరైక్టరేట్లకు బదిలీ అయిందని చెప్పారు. ఈ నిధులను సాధారణ ఖాతాల్లోకి మార్చి, చెల్లింపులు జరిపేందుకు కొద్దిగా సమయం పట్టిందని పేర్కొన్నారు. అయితే 2015 ఏప్రిల్ 1 నుంచి సమస్య ఉందని డెరైక్టర్ చెబుతుండగా.. గతేడాది జూలై, ఆగస్టు బిల్లులు కూడా ఇప్పటి వరకు చెల్లింపులు జరగకపోవడం గమనార్హం.
‘ఈఎస్ఐ’ వ్యవహారంపై వివరణ ఇవ్వండి
Published Tue, Jun 23 2015 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement