బాసరలో కొలువు దీరిన శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తైంది.
బాసర అమ్మవారి ఆదాయం రూ. 49 లక్షలు
Mar 30 2017 6:51 PM | Updated on Sep 5 2017 7:30 AM
బాసర(నిర్మల్): బాసరలో కొలువు దీరిన శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తైంది. గత 50 రోజుల్లో అమ్మవారి హుండీకి రూ. 49,79,327 నగదుతో పాటు 120 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు 13 విదేశీ కరెన్సీ నాణాలు కూడా ఉన్నాయి.
Advertisement
Advertisement