'తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే' | all roads leads to trs party says, harish rao | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే'

Oct 9 2014 3:38 PM | Updated on Mar 18 2019 7:55 PM

'తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే' - Sakshi

'తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే'

తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ యాత్రలు చేపట్టాయని మంత్రి తన్నీరు హరీష్రావు విమవర్శించారు.

హైదరాబాద్: తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ యాత్రలు చేపట్టాయని మంత్రి తన్నీరు హరీష్రావు విమవర్శించారు. ప్రజల భరోసా లేని కాంగ్రెస్ పార్టీ పార్టీ భరోసా యాత్రలు చేస్తోందని ఎద్దేవా చేశారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని గుర్తు చేశారు. తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే అని హరీష్రావు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement