ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు | 8 injured as tractor turns turtle in warangal district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు

May 3 2016 7:45 AM | Updated on Sep 3 2017 11:20 PM

ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు

ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు

వరంగల్ జిల్లా మంగపేట మండలం బోరునరసాపురంలో మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్ బోల్తాపడి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మంగపేట(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా మంగపేట మండలం బోరునరసాపురంలో మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్ బోల్తాపడి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందినవారు.

చుంచుపల్లి ఇసుక క్వారీలో ఇసుక లోడ్ చేసుకుని వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను మంగపేట ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement