మానవపాడులో కారు బోల్తా | 5 injured in road accident | Sakshi
Sakshi News home page

మానవపాడులో కారు బోల్తా

Apr 24 2015 4:45 PM | Updated on Sep 3 2017 12:49 AM

మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాల స్టేజి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ కారు బోల్తా కొట్టింది.

మహబూబ్‌నగర్ (మానవపాడు): మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాల స్టేజి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

పోల్

Advertisement