నలుగురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం | 4 students suicide attempt in siddipet | Sakshi
Sakshi News home page

నలుగురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం

Dec 2 2014 9:42 PM | Updated on Sep 2 2017 5:30 PM

టీచర్ అవమానించారనే మనస్తాపంతో 9వ తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

హైదరాబాద్: మెదక్ జిల్లా సిద్దిపేటలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థుల ముందు టీచర్ అవమానించారనే మనస్తాపంతో  9వ తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. విద్యార్థులు పాఠశాల ఆవరణలో పురుగుల మందు తాగినట్టు తెలుస్తోంది. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వీరిని హైదరాబాద్ తరలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement