ఆర్టీసీ బస్సులు ఢీ : ప్రయాణికులకు గాయాలు


ఖమ్మం: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడులో బుధవారం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానినొకటి ఢీకొనడంతో.. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ వర్షం వస్తుండటంతో.. ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top