ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు | Tirupati encounter evokes protest in Thoothukudi | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు

Apr 9 2015 9:51 AM | Updated on Sep 3 2017 12:05 AM

ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు

ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు

తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తమిళనాడులో మూడోరోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.

చెన్నై:  తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తమిళనాడులో మూడోరోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంకుపై గురువారం ఉదయం దుండగులు  బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో బ్యాంకు ఇంకా తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది.   ఆంధ్రా బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడు నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement