కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు | tiruchanur padmavathi temple brahmotsavam | Sakshi
Sakshi News home page

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు

Nov 29 2016 11:11 AM | Updated on Sep 4 2017 9:27 PM

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు

తిరుచానూరులోని శ్రీ ద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ ద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగించారు. వేలమంది భక్తులు ఊరేగింపును తిలకించారు. కళాకారులు కోలాటం, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement