వైఎస్సార్ కడపజిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటులో ఐదో యూనిట్లో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది.
రాయలసీమ థర్మల్ పవర్ప్లాంట్లో సాంకేతిక లోపం
Oct 21 2016 2:00 PM | Updated on Sep 4 2017 5:54 PM
ఎర్రగుంట్ల: వైఎస్సార్ కడపజిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటులో ఐదో యూనిట్లో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఐదో యూనిట్లోని గ్రిడ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement