28న ఢిల్లీలో పీవీ స్మారకస్థూపం ఆవిష్కరణ | pv narasimha rao's Monument to be inaugurated in delhi | Sakshi
Sakshi News home page

28న ఢిల్లీలో పీవీ స్మారకస్థూపం ఆవిష్కరణ

Published Wed, Jun 1 2016 4:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

దేశ రాజధాని ఢిల్లీలో మొదటిసారి పీవీ నరసింహారావు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావుకు సొంతపార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే ఎన్డీయే ప్రభుత్వంలో సముచిత గౌరవం దక్కనుంది. దేశ రాజధాని ఢిల్లీలో మొదటిసారి పీవీ నరసింహారావు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నెల 28న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా స్మారక స్థూపాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement