చిత్తూరులో నిలిచిపోయిన పుష్‌పుల్‌ రైలు | Push Pull Train stopped in Chittoor due to technical Problem | Sakshi
Sakshi News home page

చిత్తూరులో నిలిచిపోయిన పుష్‌పుల్‌ రైలు

Jan 5 2017 10:01 AM | Updated on Sep 5 2017 12:30 AM

చిత్తూరు నుంచి బెంగళూరు వెళుతున‍్న పుష్‌పుల్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

చిత్తూరు : చిత్తూరు నుంచి బెంగళూరు వెళుతున‍్న పుష్‌పుల్‌ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. చిత్తూరు నుంచి గురువారం ఉదయం బయల్దేరిన రైలు గుడిపల్లి మండలం కోడవనపల్లి గ్రామ సమీపంలో ఆగిపోయింది. ఫలితంగా చెన‍్నయ్‌-బెంగళూరు మార‍్గంలో రైళ‍్ల రాకపోకలకు అంతరాయం ఏర‍్పడింది. రైలు మార‍్గమధ‍్యంలో ఒక‍్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున‍్న చిత్తూరు రైల‍్వే అధికారులు, సిబ‍్బంది హుటాహుటిన సంఘటన స‍్థలానికి బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement