చెన్నై(కేకే.నగర్):
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సొంత నియోజకవర్గమైన ఇడైపాడిలో 10 లక్షల రూపాయలకు పైగా పాత రూ.500, 1000 నోట్లు ముక్కలు ముక్కలుగా చింపి చెత్తకుప్పలో పడేసిన దృశ్యం అక్కడున్న ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇడైపాడి నుంచి కొంగనాపురం వెళ్లే రోడ్డుపై ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.
ఈ ఆసుపత్రి ఎదురుగా చెత్తకుప్పలో పాత రూ.500, 1000ల కరెన్సీ చిన్న చిన్న ముక్కలుగా చింపి పడి ఉన్నాయి. అవన్నీ గాలికి కొట్టుకుని వెళ్లి దూరంగా పడుతూ ఉండగా ఆ మార్గంలో వెళుతున్న విద్యార్థులు ఆ నోట్లను తీసుకుని ఆశ్చర్యంగా చూశారు. చెత్తకుప్పలో మందుల వ్యర్థాలతో పాటు కరెన్సీ ముక్కలు ఉన్న సమాచారం ఆ ప్రాంతంలో దావానంలా వ్యాపించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలతో పాటు, పోలీసులు అక్కడకు వచ్చారు. ఈ విషయం ఆదాయపన్ను విభాగ అధికారులకు తెలిసింది. చెత్తకుప్పలో పడేసిన కరెన్సీ నోట్లు ముక్కల విలువ లక్షల రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది.
సీఎం నియోజకవర్గంలో పాత కరెన్సీ కలకలం
Published Thu, Mar 23 2017 4:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement