ఎంఐఎం, టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట | mim corporators attacks on trs MLA | Sakshi
Sakshi News home page

ఎంఐఎం, టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట

Sep 24 2016 12:03 PM | Updated on Sep 4 2017 2:48 PM

నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్‌నగర్ బస్తీ సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక ఎంఐఎం కార్పోరేటర్లు అడ్డుకున్నారు.

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్‌నగర్ బస్తీ సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక ఎంఐఎం కార్పోరేటర్లు అడ్డుకున్నారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా.. నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అనుచరులు, ఎంఐఎం కార్పోరేటర్లు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement