ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో... భారత ఓపెనర్ చతేశ్వర్ పుజారా (777 ర్యాంకింగ్ పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-20లో పుజారా మినహా భారత బాట్స్మెన్ ఎవ్వరికీ చోటు దక్కలేదు.
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో... భారత ఓపెనర్ చతేశ్వర్ పుజారా (777 ర్యాంకింగ్ పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-20లో పుజారా మినహా భారత బాట్స్మెన్ ఎవ్వరికీ చోటు దక్కలేదు.
హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా-903) అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8వ ర్యాంక్లో నిలిచాడు. హైదరాబాద్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా 10వ స్థానంలో ఉండగా... జహీర్ ఖాన్ 17వ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) నంబర్వన్ స్థానంలో ఉన్నాడు.