అక్టోబర్ 2 నుంచి టెన్నిస్ టోర్నీ | tennis tourny starts from october 2nd | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 2 నుంచి టెన్నిస్ టోర్నీ

Sep 29 2016 10:55 AM | Updated on Sep 4 2017 3:31 PM

శ్రీజ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది.

సాక్షి, హైదరాబాద్: శ్రీజ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది. అండర్-8, అండర్-16 బాలబాలికలు, మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.

 

ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం టోర్నమెంట్ డెరైక్టర్ పి. విజయ్ భాస్కర్ రెడ్డి (9642711188)ను సంప్రదించవచ్చు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement