చివరి టెస్టులో ఆసీస్పై విజయం
కొలంబో: శ్రీలంక జట్టు తమ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ పెద్దజట్టును వైట్వాష్ చేయగలిగింది. ఆస్ట్రేలియాతో చివరిదైన మూడో టెస్టును నెగ్గిన లంక 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. 324 పరుగుల లక్ష్యంతో చివరి రోజు బుధవారం బరిలోకి దిగిన ఆసీస్ జట్టు స్పిన్నర్ రంగన హెరాత్ (7/64) ధాటికి రెండో ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆతిథ్య జట్టు 163 పరుగుల తేడాతో నెగ్గింది. డేవిడ్ వార్నర్ (68) మినహా ఎవరూ రాణించలేదు. అంతకుముందు శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్ను 99.3 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవరాల్గా 13 వికెట్లతో చెలరేగిన హెరాత్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు సిరీస్ పురస్కారం కూడా దక్కింది. ఈనెల 21 నుంచి ఇరుజట్ల మధ్య నాలుగు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.
శ్రీలంక క్లీన్ స్వీప్
Published Thu, Aug 18 2016 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement