న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకుంటున్న క్రికెట్ కోచ్గా రవిశాస్త్రి నిలిచాడు. ఏడాదికి బీసీసీఐ అతడికి దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు(1.17 మిలియన్ డాలర్లు) వేతనంగా చెల్లిస్తోందని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. లెహమాన్(0.55 డాలర్లు), బేలిస్(0.52 డాలర్లు) కంటే రెట్టింపు వేతనం రవిశాస్త్రి అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా టాప్ క్రికెటర్ల వార్షిక వేతనం కంటే కూడా భారత్ కోచ్ పారితోషికంగా ఎక్కువగా ఉండటం విశేషం.
టీమిండియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బీసీసీఐ నుంచి తీసుకునే వేతనం రవిశాస్త్రికి ఇచ్చే పారితోషికంతో పోలిస్తే తక్కువ ఉండటం అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం. కోహ్లికి ఏడాదికి బీసీసీఐ సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు(మిలియన్ డాలర్లు) వేతనంగా అందిస్తోంది. వాణిజ్య ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా అతడు అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అయితే కోహ్లి కంటే ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(1.47 మిలియన్ డాలర్లు), ఇంగ్లండ్ కెప్టెన్ జోయ్ రూట్(1.27 మిలియన్ డాలర్లు) ఎక్కువ వేతనాలు అందుకుంటున్నారు.
కోహ్లి కంటే రవిశాస్త్రికే ఎక్కువ!
Published Wed, Oct 18 2017 8:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కార్మికవర్గం ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించొచ్చు
యువకుడి ఆత్మహత్య
ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
పట్టభద్రుల స్థానానికి 14 మంది నామినేషన్
రిసెప్షన్ సెంటర్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
పేదలకు ఉచితంగా.. కార్పొరేట్ విద్య
ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
వైఎస్సార్సీపీలో 70 కుటుంబాల చేరిక
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement