క్వార్టర్స్‌లో దివిజ్‌ శరణ్‌ జంట | Divij Sharan Pair enter Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో దివిజ్‌ శరణ్‌ జంట

Aug 2 2018 10:36 AM | Updated on Aug 2 2018 10:36 AM

Divij Sharan Pair enter Quarters - Sakshi

న్యూఢిల్లీ: అమెరికాలో జరుగుతున్న సిటీ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో దివిజ్‌ శరణ్‌ (భారత్‌) జంట క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌–ఆర్టెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జంట 7–6 (7/2), 3–6, 10–7తో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–సెరెటాని (అమెరికా) జోడీపై ‘సూపర్‌ టైబ్రేక్‌’లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరుగనున్న క్వార్టర్స్‌లో దివిజ్‌–సితాక్‌ జంట జేమీ ముర్రే, (ఇంగ్లండ్‌)–బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌) ద్వయంతో తలపడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement