‘కమీషన్ల కోసమే కాంట్రాక్టర్ల మార్పు’ | YV Subbareddy Demands to Reveal Requests of Janmabhoomi | Sakshi
Sakshi News home page

‘కమీషన్ల కోసమే కాంట్రాక్టర్ల మార్పు’

Jan 10 2018 8:17 PM | Updated on Aug 21 2018 8:34 PM

YV Subbareddy Demands to Reveal Requests of Janmabhoomi - Sakshi

సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు కాంట్రాక్టర్లను బాబు తరచుగా మారుస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement