సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ‘మరణమా నా కెందుకు భయమంటూ’ దివికేగారు. ఇక సెలవంటూ యమునా నది తీరంలోని స్మృతి స్థల్లో సేద తీరారు. అశేష జనవాహిని, ప్రియాతి ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య అటల్జీ అంతిమసంస్కారాలు ముగిశాయి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
20 లక్షల ఉద్యోగాలన్నారు.. ఏమైంది?

ఆయన శాంతికోసం కృషి చేశారు: ఇమ్రాన్ ఖాన్

డేటా స్టోరేజీపై.. వాట్సాప్ గుడ్ న్యూస్

(వార్తాల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయడి)







