నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్‌తో టాప్‌ న్యూస్‌ | Today News Roundup 16th september 2018 | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి వార్తా విశేషాలు

Sep 16 2018 7:17 PM | Updated on Oct 17 2018 4:54 PM

Today News Roundup 16th september 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి జంక్షన్‌ నుంచి ప్రారంభమైంది.అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీనిలో భాగంగా బాక్సింగ్‌ క్రీడాకారిణి బగ్గు మౌనిక జననేతను కలిశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

జగన్‌కు అడుగడుగునా వినతుల వెల్లువ

జైళ్లోనే చచ్చిపోరా: ప్రణయ్‌ సోదరుడు

‘షా అవసరం లేదు.. సామాన్యుడు చాలు’

ప్రశాంత్‌ కిషోర్‌ రాజకీయ అరంగేట్రం

సైరా : ఒక్క సీన్‌కే 45 కోట్లు

అందరివాడు ధోని ఉండగా.. టెన్షన్‌ ఎందుకు?

పెట్రో షాక్‌ : సెంచరీ దిశగా ఇంధన ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement