'పార్టీ ఆదేశిస్తే గజ్వేల్‌లో పోటీ' | Congress MLA Komatireddy slams TRS  | Sakshi
Sakshi News home page

'పార్టీ ఆదేశిస్తే గజ్వేల్‌లో పోటీ'

Dec 23 2017 2:36 PM | Updated on Dec 23 2017 2:36 PM

Congress MLA Komatireddy slams TRS  - Sakshi

రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ శనివారం మాట్లాడుతూ నల్లగొండ, మిర్యాలగూడలలో అండర్‌ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు.

సమస్యలను వివరించేందుకు మున్సిపల్‌ మంత్రి అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే  సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement