అమెరికాలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి

Jithender Reddy Nukala dies due to massive heart attack in Raleigh - Sakshi

నార్త్‌ కరోలినా : అమెరికాలో నార్త్‌ కరోలినాలోని రాలేలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతిచెందాడు. నూకల జితేందర్‌ రెడ్డికి శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో డ్యూక్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే జితేందర్‌ రెడ్డి మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య కిరణ్‌, కుమారుడు రిషి ఉన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top