స్మృతిఇరానీని వెంబడించిన విద్యార్థులు | Students followed Smriti Irani | Sakshi
Sakshi News home page

స్మృతిఇరానీని వెంబడించిన విద్యార్థులు

Apr 2 2017 2:40 AM | Updated on Sep 5 2017 7:41 AM

స్మృతిఇరానీని వెంబడించిన విద్యార్థులు

స్మృతిఇరానీని వెంబడించిన విద్యార్థులు

మద్యం సేవించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కారును వెంబడించిన నలుగురు ఢిల్లీ వర్సిటీ విద్యార్థుల్ని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూఢిల్లీ : మద్యం సేవించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కారును వెంబడించిన నలుగురు ఢిల్లీ వర్సిటీ విద్యార్థుల్ని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాయంత్రం 5.15 గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌ చేసిన స్మృతి, తనను కొందరు యువకులు కారులో వెంబడిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు కారులో వెళుతున్న నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించగా వారందరూ మద్యం సేవించినట్లు తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement