ఉదయ్ పూర్ (రాజస్థాన్): బావిలో నీళ్లు ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే! కానీ, వేడి నీళ్లు.. అది కూడా 58 డిగ్రీల సెల్సియస్ వేడితో దొరికితే.. ఆశ్చర్యమే కదా! సరిగ్గా ఇలాంటి బావి రాజస్థాన్ లోని బికార్డీ గ్రామంలోని ఓ పేద రైతు పొలంలో ఉంది. ఆ బావి గొప్పదనం గురించి పెద్దగా తెలియని ఆ బీద రైతు.. దానిలో నీళ్లను మోటారుతో తోడి, వాటిని చల్లార్చి పంట పండించడానికి వాడుకుంటున్నాడు.
ఇప్పడు జియోలాజికల్ పరిశోధకులంతా ఈ బావి బాట పట్టారు. ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి బావిని రాజస్థాన్ లో చూడలేదని వారు చెప్తున్నారు. 30 మీటర్ల లోతు గల ఈ బావి భూగర్భంలో నీటికి బాగా చేరువగా ఉండటం వల్ల అక్కడ వేడికి నీరు ప్రభావితం అవుతోందని చెప్తున్నారు. రాతిభాగంలో ఉండే అనేక రకాల రసాయనాలు కూడా ఈ నీటిలో ఉన్నాయని చెబుతున్నారు. అగ్ని పర్వతాలు లేని ప్రాంతం కావడంతో ఈ నీటిలో సల్ఫర్ చేరలేదని అంటున్నారు. ఈ బావిని టూరిస్ట్ స్పాట్ గా మార్చేలా రైతుకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ బావిలో నీళ్లు.. బాగా 'హాట్' గురూ..!
Published Thu, May 5 2016 4:50 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భక్తుల రద్దీ (ఫొటోలు)
ఇద్దరికి నోటీసులు
ఆస్తి గొడవల్లో చిన్నాన్న హత్య
మహా మానవతావాది బసవణ్ణ
పోలింగ్ కేంద్రాల పరిశీలన
పోలింగ్కు కట్టుదిట్ట భద్రత
ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధించాం
ఫ్యాన్ ఫుల్ స్పీడ్
ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
హైకోర్టుకన్నా మీరే ఎక్కువా?
తప్పక చదవండి
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- వరుస నష్టాలకు బ్రేక్
- కదిలించిన కడప చైతన్యం
- దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
- ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
Advertisement