కశ్మీర్ ఫలితాల సరళిలో మార్పు | PDP, BJP tight fight in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్ ఫలితాల సరళిలో మార్పు

Dec 23 2014 10:00 AM | Updated on Aug 14 2018 5:54 PM

జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాల సరళి మారింది. మొదట్లో పీడీపీ ముందంజలో ఉండగా, ప్రస్తుతం బీజేపీ దూసుకొచ్చింది.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాల సరళి మారింది. మొదట్లో పీడీపీ ముందంజలో ఉండగా, ప్రస్తుతం బీజేపీ దూసుకొచ్చింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, పీడీపీ రెండో స్థానానికి పడిపోయింది.

ఇక మొదట్లో చాలా వెనుకబడ్డ అధికార నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ క్రమేణా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం బీజేపీ 23, పీడీపీ 2, ఎన్సీ 19,  కాంగ్రెస్ 15, ఇతరులు 7 చోట్ల ముందంజలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement