ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు | Mild Earthquake Hits Delhi-NCR, Adjoining Areas | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు

May 10 2020 2:03 PM | Updated on May 10 2020 2:05 PM

Mild Earthquake Hits Delhi-NCR, Adjoining Areas - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదు అయింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కాగా లాక్‌డౌన్‌ సమయంలో ఢిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement