కుప్పకూలిన మిగ్‌ 21 విమానం | Mig 21 Trainer Aircraft Crashes Madhya Pradesh | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన మిగ్‌ 21 విమానం

Sep 25 2019 1:10 PM | Updated on Sep 25 2019 1:31 PM

Mig 21 Trainer Aircraft Crashes Madhya Pradesh - Sakshi

భోపాల్‌: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌21 శిక్షణ విమానం కుప్పకూలింది. శిక్షణ నిమిత్తం ఇద్దరు పైలెట్లతో వెళ్తున్న మిగ్‌ విమానం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బుధవారం కూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు స్థానికులు సహాయంతో సహాయ చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement