ముంబై నుంచి కాలినడకన.. | A Man Who Travelled On Foot From Mumbai To Rajasthans Bhilwara Has Tested Positive For Corona | Sakshi
Sakshi News home page

అక్కడి నుంచి వచ్చి మహమ్మారి బారిన..

Apr 27 2020 9:03 PM | Updated on Apr 27 2020 9:03 PM

A Man Who Travelled On Foot From Mumbai To Rajasthans Bhilwara Has Tested Positive For Corona - Sakshi

మహానగరం నుంచి వచ్చి మహమ్మారి సోకి..

జైపూర్‌ : కరోనా మహమ్మారి విశృంఖలంగా వ్యాపించిన ముంబై నుంచి రాజస్ధాన్‌లోని భిల్వారాకు కాలినడకన చేరుకున్న వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీంతో భిల్వారాలో సోమవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8000 దాటగా గడిచిన 24 గంటల్లో 440 తాజా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 342కు పెరిగింది. ముంబై నగరంలోనే 5194 కరోనా కేసులు వెలుగుచూడగా 204 మంది మరణించారు.

చదవండి : ఆ మేయర్‌ భరోసాకు ఫిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement