ఇల్లు కూలి నలుగురి మృతి | 4 killed in house collapse at Bulandshahr | Sakshi
Sakshi News home page

ఇల్లు కూలి నలుగురి మృతి

Jun 29 2017 10:51 AM | Updated on Sep 5 2017 2:46 PM

ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు

ఉత్తరప్రదేశ్‌: ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

ఆ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నానిన ఇల్లు ఒక్కసారిగా కూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement