ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య | 2 killed by maoists in malkangiri | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య

Apr 28 2017 11:51 AM | Updated on Oct 9 2018 2:53 PM

ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు.

మల్కన్‌గిరి: ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. ఒడిశా రాష్ట్రంలోని ఎంవీ-79 పోలీసు లిమిట్స్‌లోని సుధాకొండ గ్రామంలోకి నక్సలైట్లు ప్రవేశించి బిసు కిర్సాని, రామా పదియాని అనే ఇద్దరిని కాల్చి చంపారు. పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ముద్రవేసి వీరిని కాల్చి చంపడం పట్ల గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement