ముంబయి: సినిమాల్లోగాని, టీవీ కార్యక్రమాల్లోగానీ పిల్లలకు తగిన అంశాలేవీ కూడా ఉండటం లేదని ప్రముఖ నటుడు, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ చైర్పర్సన్ ముఖేశ్ ఖన్నా(శక్తిమాన్) అన్నారు. 'భారతదేశంలో వీక్షించడానికి పిల్లలకు తగిన అంశమేది లేదు. వారు ఏమైతే చూడకూడదో అదే చూడాల్సి వస్తోంది. వారు ఇప్పుడు చూస్తున్న సీరియల్స్గానీ, సినిమాలుగానీ నిజంగా వారికోసం కావు' అని అన్నారు.
మంగళవారం చిదియాఖానా అనే బాలల చిత్రం షూటింగ్ వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టగానే నిర్ణయించుకున్నాను. కేవలం పండుగల సందర్భాల్లోనే కాకుండా మిగితా సమయాల్లో కూడా పిల్లలకు సంబంధించిన సినిమాలు థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను. థియేటర్లలో ఈ సినిమాలు విడుదల చేయకుంటే అవి ఎప్పటికీ వారిని చేరుకోలేవు' అని చెప్పారు.
'పిల్లలు ఏవైతే చూడకూడదో అవే చూస్తున్నారు'
Published Tue, Nov 8 2016 8:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కూటముల కురుక్షేత్రం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement