జర్నలిస్ట్ ఏం చేశాడు? | ISM movie release on 21st | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్ ఏం చేశాడు?

Oct 10 2016 11:08 PM | Updated on Mar 22 2019 1:53 PM

జర్నలిస్ట్ ఏం చేశాడు? - Sakshi

జర్నలిస్ట్ ఏం చేశాడు?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’. ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘‘వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రమిది. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ, సోషల్ హ్యాకింగ్ గ్రూప్ ‘అనానిమస్’ వ్యవస్థల నేపథ్యంలో పూరి చిత్రాన్ని అద్భుతంగా మలిచారు.

ఓ జర్నలిస్టుకి, ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ వ్యవస్థలకు సంబంధం ఏంటి? అతనేం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ సిక్స్‌ప్యాక్ చేశారు. ఆయన లుక్, యాక్టింగ్ స్టైలిష్‌గా ఉంటాయి’’ అని పూరి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement