నైజీరియాలో దాడి.. 23 మంది మృతి | Nigerian bandits kills 23 villagers | Sakshi
Sakshi News home page

నైజీరియాలో దాడి.. 23 మంది మృతి

May 29 2019 10:00 AM | Updated on May 29 2019 10:00 AM

Nigerian bandits kills 23 villagers - Sakshi

కానో: ఉత్తర నైజీరియాలోని రెండు గ్రామాలపై మోటార్‌సైకిళ్లపై గుంపుగా వచ్చి విరుచుకుపడిన సాయుధులు 23 మందిని పొట్టనపెట్టుకున్నారు. తుంగ, కబాజే గ్రామాల్లో స్థానికులు మంగళవారం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వీరు దాడికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement