నైజీరియాలో దాడి.. 23 మంది మృతి
కానో: ఉత్తర నైజీరియాలోని రెండు గ్రామాలపై మోటార్సైకిళ్లపై గుంపుగా వచ్చి విరుచుకుపడిన సాయుధులు 23 మందిని పొట్టనపెట్టుకున్నారు. తుంగ, కబాజే గ్రామాల్లో స్థానికులు మంగళవారం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వీరు దాడికి పాల్పడ్డారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు