'ఈయూలోనే ఉండాలి' | Sakshi
Sakshi News home page

'ఈయూలోనే ఉండాలి'

Published Mon, May 23 2016 9:04 AM

british indians continued in britain european union

లండన్: బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన అధికశాతం ఓటర్లు బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లోనే కొనసాగాలని కోరుకుంటున్నారు. దీనిపై జూన్ 23న రెఫరెండం జరగనుంది. బ్రిటిష్ ఎలక్షన్ సర్వే  ప్రకారం.. 51.7 శాతం మంది భారత సంతతి ఓటర్లు బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని, 27.74 శాతం మంది వైదొలగాలని కోరుతున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement