భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ | 3 scientists get nobel prize in physics | Sakshi
Sakshi News home page

భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Oct 7 2014 5:05 PM | Updated on Sep 2 2017 2:29 PM

భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది.

భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఈ ముగ్గురు జపాన్కు చెందినవారు. అకసకి, అమనో, నకుమురాలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం ప్రకటించారు. ఎల్ఈడీ ల్యాంప్ను కనుగొన్నందుకుగాను వీరిని అత్యున్నత అవార్డుకు ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement