ట్రాఫిక్ సీఐపై మహిళ ఫిర్యాదు


హైదరాబాద్: ట్రాఫిక్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పై ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది.             

ఆనంద్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నీటి పైప్లైన్ వివాదంలో తల దూర్చిన సీఐ తనపై చేయి చేసుకున్నాడని మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.





 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top