'ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తాం' | will strong Bjp in two telugu states, says amith shah | Sakshi
Sakshi News home page

'ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తాం'

May 29 2016 5:29 PM | Updated on Mar 18 2019 7:55 PM

రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌: రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. యువత, రైతులు, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర పథకాలు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఆదివారం అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలన తాలుకు అవినీతిని కడిగిపారేశమని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని అమిత్‌షా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement