
వర్సిటీ ప్రాంగణంలో రాజకీయ సమావేశమా?
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ)లో నిర్వహించుకునేందుకు ఉన్నత విద్యాశాఖ అధికారులు
వర్సిటీ ప్రాంగణాల్లో రాజకీయ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ప్రభుత్వ ఉత్తర్వులున్నా, అందుకు విరుద్ధంగా మహానాడుకు అనుమతి ఇచ్చారని పేర్కొంటూ ఏయూలో రీసెర్చిస్కాలర్ ఆర్.జానకీరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ శంకర నారాయణ గురువారం విచారణ జరిపారు.