రేపు టీపీసీసీ చలో మల్లన్న సాగర్ | tpcc going to chalo mallanna sagar | Sakshi
Sakshi News home page

రేపు టీపీసీసీ చలో మల్లన్న సాగర్

Jul 25 2016 7:18 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని చేపట్టింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని చేపట్టింది. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను సందర్శించేందుకు రేపు ఉదయం 10 గంటలకు గాంధీభవన్ నుంచి టీపీసీసీ ముఖ్య నేతలు బయల్దేరుతున్నారు.

లాఠీ చార్జ్ లో గాయపడిని రైతులను వారు పరామర్శిస్తున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వెళ్లిన ముంపు గ్రామాల ప్రజలపై పోలీసులు లాఠీచార్జీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను టీపీసీసీ తీవ్రంగా ఖండించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement