గవర్నర్ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు | telangana bjp leaders met govrerner | Sakshi
Sakshi News home page

గవర్నర్ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

Jan 8 2016 11:24 AM | Updated on Mar 29 2019 9:31 PM

అధికార టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్ను కలిశారు.

హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్ను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేటాయించిన రిజర్వేషన్లను ఇతర పార్టీలకు తెలియకుండా అధికార పార్టీ గోప్యంగా ఉంచిందని అన్నారు. టీఆర్ఎస్ అక్రమాలను అరికట్టాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement