ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ | Silver metals theft in Hanuman temple | Sakshi
Sakshi News home page

ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

Jun 27 2016 8:37 AM | Updated on Sep 4 2017 3:33 AM

ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

నగరంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది.

హైదరాబాద్: నగరంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న సోత్తుతో పాటు ఆలయంలో ఉన్న వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

సోమవారం పూజ చేయడానికి వచ్చిన వారు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement